Publication

Byline

గ్రో (Groww) షేర్లకు 'బ్లాక్' సెగ: Rs.4,750 కోట్ల వాటాల విక్రయం.. భారీగా పతనమైన ధర

భారతదేశం, మే 12 -- భారతీయ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువైన 'గ్రో' (Groww) ప్లాట్‌ఫారమ్ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు మంగళవారం భారీ కుదుపునకు లోనయ్యాయి. నేషనల్ స్ట... और पढ़ें


రూపాయి రికార్డు పతనం: డాలర్‌తో పోలిస్తే 95.63కు.. సామాన్యుడిపై భారమెంత?

భారతదేశం, మే 12 -- భారత కరెన్సీ చరిత్రలో రూపాయి విలువ మరో భారీ కుదుపునకు గురైంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 35 పైసలు క్షీణించి 95.63 వద్ద ఆల్‌ టైమ్ రికార్డు కన... और पढ़ें


బిగ్ ట్విస్ట్: సీఎం విజయ్‌కు ఏఐఏడీఎంకే రెబల్స్ మద్దతు.. ఈపీఎస్‌కు భారీ షాక్

భారతదేశం, మే 12 -- తమిళనాడు రాజకీయ యవనికపై కొత్తగా మెరిసిన ధ్రువతార, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు ఊహించని చోటు నుంచి భారీ మద్దతు లభించింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి మరో 24 గంటల సమయం మ... और पढ़ें


717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశించిన తమిళనాడు సీఎం విజయ్

భారతదేశం, మే 12 -- తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, 'దళపతి' విజయ్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన... और पढ़ें


మద్యం దుకాణాలపై తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం

భారతదేశం, మే 12 -- తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, 'దళపతి' విజయ్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన... और पढ़ें


ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను కలిసిన సీఎం విజయ్.. షేక్ అవుతున్న పళనిస్వామి కోట

భారతదేశం, మే 12 -- సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం అరుదు. కానీ, ఈపీఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సుమారు 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సి... और पढ़ें


NEET-UG 2026: ఆ 'గెస్ పేపర్' ఎంతకు అమ్మారో తెలుసా?

భారతదేశం, మే 12 -- మే 3న జరిగిన నీట్ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. భారీ భద్రత, ఏఐ కెమెరాలు, 5G జామర్లు ఉన్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చెప్పినప్పటికీ, పరీక్షకు ముంద... और पढ़ें


ఒడిశాలో Rs.8,500 కోట్లతో భారీ చమురు నిల్వ కేంద్రం.. యుద్ధ భయాల వేళ కేంద్రం నిర్ణయం

భారతదేశం, మే 12 -- అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా కలిగిన 'హార్ముజ్ జలసంధి' దిగ్బంధనానిక... और पढ़ें


స్టాక్ మార్కెట్: 1456 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 4 రోజుల్లో Rs.16 లక్షల కోట్లు ఆవిరి

భారతదేశం, మే 12 -- భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంగళవారం ఒక పీడకలలా మిగిలిపోయింది. గత వారం నుంచి కొనసాగుతున్న పతనం నేడు పతాక స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఏకంగా 1,456 పాయింట్లు (1.92%) నష్టపోయి... और पढ़ें


యూత్ ఐడియాలకు శాంసంగ్ బంపర్ ఆఫర్: Rs.2 కోట్ల గ్రాంట్.. అప్లై చేసుకోండిలా

భారతదేశం, మే 12 -- భారతదేశంలో శాంసంగ్ అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, యువ ఆవిష్కర్తల కోసం 'సాల్వ్ ఫర్ టుమారో 2026'ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. గతేడాది కంటే ఈసారి ... और पढ़ें